ఇళ్లలో వరుస చోరీలు: ఐదుగురు దొంగలు అరెస్ట్
- October 26, 2022
ఒమన్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు సౌత్ అల్ షర్కియాలో 12 ఇళ్లలో చోరీలు చేసినట్లు తమ విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







