భారతదేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది
- April 20, 2016
: భారతదేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 25.08లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్కు వచ్చారు. దీని వల్ల విదేశీ మారక ఆదాయం 5.986 బిలియన్ డాలర్లు వచ్చింది. గతేడాది 22.81లక్షల మంది విదేశీయులు భారత్లో పర్యటించగా ఈ ఏడాది వారి సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా









