దుబాయ్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- October 28, 2022
దుబాయ్: దుబాయ్లో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని డ్రైవర్ గా గుర్తించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో రెండు ట్రక్కులు, నాలుగు ఇతర వాహనాలు టెయిల్గేట్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









