దుబాయ్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- October 28, 2022
దుబాయ్: దుబాయ్లో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని డ్రైవర్ గా గుర్తించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో రెండు ట్రక్కులు, నాలుగు ఇతర వాహనాలు టెయిల్గేట్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం
- WhatsApp new feature:మెసేజ్లు ఓపెన్ చేయకుండానే సారాంశం చూసేయండి!
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!









