దుబాయ్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- October 28, 2022
దుబాయ్: దుబాయ్లో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని డ్రైవర్ గా గుర్తించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో రెండు ట్రక్కులు, నాలుగు ఇతర వాహనాలు టెయిల్గేట్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







