పాదచారుల వంతెనపై బైక్ రైడింగ్.. బహిష్కరణ వేటు
- October 28, 2022
కువైట్: పాదచారుల వంతెనను ఉపయోగించిన మోటార్సైకిల్దారులను బహిష్కరించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ద్విచక్రవాహనదారులు పాదచారుల వంతెనను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారని, ఇది వారి జీవితాలతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తుందన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ద్విచక్రవాహనదారులను పట్టుకొని బహిష్కరిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే ప్రవాసులను బహిష్కరించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









