బాబ్రీ మసీద్ కూల్చివేత.. సినిమాగా..
- April 21, 2016
బాబ్రీ మసీద్ కూల్చివేత.. అనంతర పరిణామాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఓ కథ సినిమాగా తెరకెక్కనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి అజయ్కి వివరించారు. ఈ చిత్రానికి కబీర్ అనే పేరు ఖరారు చేశారు.ఇది వివాదాస్పద చిత్రమో, మరొకటో.. కాదని, బాబ్రీ మసీదు కూల్చేసినప్పుడు దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందో తెలిపేలా సినిమా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. అన్నీ కుదిరితే విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహలజ్ నిహ్లానీ నిర్మాతగా వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









