బాబ్రీ మసీద్ కూల్చివేత.. సినిమాగా..
- April 21, 2016
బాబ్రీ మసీద్ కూల్చివేత.. అనంతర పరిణామాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఓ కథ సినిమాగా తెరకెక్కనుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి అజయ్కి వివరించారు. ఈ చిత్రానికి కబీర్ అనే పేరు ఖరారు చేశారు.ఇది వివాదాస్పద చిత్రమో, మరొకటో.. కాదని, బాబ్రీ మసీదు కూల్చేసినప్పుడు దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందో తెలిపేలా సినిమా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. అన్నీ కుదిరితే విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహలజ్ నిహ్లానీ నిర్మాతగా వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







