ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడులు..
- October 31, 2022
కివ్: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులతో దాడి చేసింది. రాజధాని కీవ్తో పాటు పలు నగరాల్లో విద్యుత్తు, నీటి సరఫరా నిలిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కీవ్లో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. కీవ్ జిల్లాలో విద్యుత్తు సరఫరా జరగడం లేదు. ఖార్కీవ్ నగరంలో కీలక కేంద్రాలను టార్గెట్ చేశారు. క్రిమియాలోని నల్లసముద్రం దళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందన్న ఆరోపణలపై రష్యా మిస్సైల్ను ఫైర్ చేసింది.
సోమవారం ఉదయం విన్నిసియా ప్రాంతంపై కూడా దాడి జరిగింది. జపొరిజియా ప్రాంతంలో ఉన్న హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్పై కూడా దాడి జరిగింది. కీవ్లో సుమారు 3.5 లక్షల మందికి సరఫరా అయ్యే విద్యుత్తుకు కూడా అంతరాయం ఏర్పడింది. తాజా దాడుల్లో ఎంత మంది మరణించారన్న విషయం ఇంకా తెలియలేదు.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









