షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- November 02, 2022
యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (SIBF) 41వ ఎడిషన్ను షార్జా ఎక్స్పో సెంటర్లో మంగళవారం సాయంత్రం సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. ‘స్ప్రెడ్ ద వర్డ్’ థీమ్ కింద జరుగుతున్న ఈ బుక్ పెయిర్ లో 95 దేశాల నుండి 2,213 మంది ప్రచురణకర్తల పబ్లిషర్స్ పాల్గొంటున్నారు. షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ నవంబర్ 13వ తేదీ వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







