ఐదు దుకాణాల్లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- November 08, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని ఐదు దుకాణాలలో దొంగతనం చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఐదు దుకాణాల నుండి డబ్బు, మెడికల్, వ్యక్తిగత ఉపకరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఒక వ్యక్తిని ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని ఆర్వోపీ వెల్లడించింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. షాపుల యజమానులు, వాణిజ్య సంస్థలు పర్యవేక్షణ, అలారం పరికరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని, వారి ఆస్తులను భద్రపరచడానికి నివారణ చర్యలు చేపట్టాలని రాయల్ ఒమన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







