హోటల్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి జైలు శిక్ష
- November 09, 2022
బహ్రెయిన్: హోటల్ ఫర్నీచర్ నిప్పుపెట్టిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి మద్యం మత్తులో హోటల్ ఫర్నీచర్ లో కొంత భాగాన్ని నిప్పంటించి, ఆ చర్యను చిత్రీకరించాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. హోటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. కేసును విచారించిన కోర్టు హోటల్ ఫర్నిచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







