హోటల్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి జైలు శిక్ష
- November 09, 2022
బహ్రెయిన్: హోటల్ ఫర్నీచర్ నిప్పుపెట్టిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి మద్యం మత్తులో హోటల్ ఫర్నీచర్ లో కొంత భాగాన్ని నిప్పంటించి, ఆ చర్యను చిత్రీకరించాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. హోటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. కేసును విచారించిన కోర్టు హోటల్ ఫర్నిచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









