హోటల్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి జైలు శిక్ష
- November 09, 2022
బహ్రెయిన్: హోటల్ ఫర్నీచర్ నిప్పుపెట్టిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. బహ్రెయిన్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి మద్యం మత్తులో హోటల్ ఫర్నీచర్ లో కొంత భాగాన్ని నిప్పంటించి, ఆ చర్యను చిత్రీకరించాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. హోటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. కేసును విచారించిన కోర్టు హోటల్ ఫర్నిచర్ కు నిప్పుపెట్టిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







