సహమ్ హాస్పిటల్లో జన్మించిన 5 కిలోల బరువున్న శిశువు
- November 15, 2022
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లో ఆదివారం అరుదైన కేసు నమోదైంది. 5 కిలోల బరువుతో ఆడ శిశువు జన్మించింది. ఈ మేరకు నార్త్ అల్ బతినాలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. సహమ్ హాస్పిటల్లో 5 కిలోల బరువున్న ఆడ శిశువు జన్మించిందన్నారు. సిజేరియన్ చేయాల్సిన అవసరం లేకుండా.. నిపుణుల పర్యవేక్షణలో శిశువు జన్నించిందని, చిన్నారి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉందని సహామ్ స్టేట్ హాస్పిటల్లోని ప్రసూతి, గైనకాలజీ నిపుణుడు డాక్టర్ హనన్ మోమెన్ అల్-సయీదీ తెలిపారు. సాధారణంగా శిశువు జన్మించిన సాధారణ బరువు 3.03 నుండి 3.6 కిలోగ్రాములు.. పొడవు 48.51 నుండి 51 సెం.మీ వరకు ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







