సౌదీలో ప్రభుత్వ రుసుముల చెల్లింపు కోసం ఇ-సర్వీస్ ప్రారంభం
- November 15, 2022
సౌదీ: సౌదీ అరేబియా ప్రభుత్వ సేవల రుసుములను ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవ(ఇ-సర్వీస్)ను నేషనల్ సెంటర్ ఫర్ గవర్నమెంట్ రిసోర్సెస్ సిస్టమ్స్ (NCGR) భాగస్వామ్యంతో సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సర్వీసులను డిజిటల్ గవర్నమెంట్ అథారిటీ (DGA) సహకారంతో అమలు చేస్తున్నారు. మాడా, వీసా, మాస్టర్ కార్డ్, సదాద్ వంటి బ్యాంక్ చెల్లింపు పద్ధతుల ద్వారా ప్రభుత్వ ఏజెన్సీ ప్లాట్ఫారమ్ ద్వారా లబ్ధిదారుడు తన సేవా రుసుములను సులువుగా చెల్లించవచ్చు. DGA గవర్నర్ ఇంజినీర్ అహ్మద్ అల్-సువైయన్ మాట్లాడుతూ.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు పెంపునకు దోహదపడే అధిక నాణ్యత, సామర్థ్యంతో కూడిన డిజిటల్ పేమెంట్ ద్వారా లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచుతుందన్నారు. దీని ద్వారా సౌదీ బయట కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







