ఎస్వీ రంగారావు ఎవరు.?
- November 17, 2022
నట శేఖరుడు కృష్ణ మరణంతో తొలి తరం నట శకం ముగిసిపోయింది.. అంటూ ప్రస్థావిస్తున్నారు. ఎన్టీయార్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణలను పంచ రత్నాలుగా అభివర్ణిస్తున్నారు.
అవును కాదనలేం. వీళ్లు పంచ రత్నాలే వీళ్ల తరానికి. కానీ తొలి తరం నటులు వీళ్లు మాత్రం కానే కాదు. తొలి తరం నటులు అంటే, ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య, కాంతారావు తదితరులున్నారు.
కానీ, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తొలి తరం తొలి తరం.. అని తరచూ ప్రస్థావించడం కొందరు సీనియర్ సినీ ప్రముఖుల్ని ఆవేదనకు గురి చేస్తోంది. తొలి తరం కథా నాయకుల్లో ఎస్వీ రంగారావు అత్యంత గొప్ప నటుడు. ఆయనతో ఎవ్వరినీ పోల్చలేం.
అలాగే కాంతారావు కూడా. అయితే, ఆయన ఆర్ధికంగా చితికిపోయారు. దాంతో ఆయన వారసులు సినీ రంగంలో నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం అత్యంత దయనీయమైన స్థితిలో వున్నారు ఆయన వారసులు.
తెలుగు సినీ చరిత్రని కొందరు వక్రీకరిస్తుంటారు. ఎన్టీయార్ గొప్పనటులే కాదనలేం. కానీ, అసలు నటనకు ప్రాణం పోసిన తొలి తరం నటులను మర్చిపోవడం వాళ్ల గౌరవానికి భంగం కలిగించినట్లే అవుతుందనేది గమనించాలి.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!







