సౌదీలో 1 మిలియన్లకు పైగా ఇ-వీసాలు జారీ
- November 17, 2022
రియాద్: 2019 నుండి 1 మిలియన్ కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసాలు(ఇ-వీసా) జారీ చేసినట్లు సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇ-వీసాలు సౌదీ పర్యాటక ప్రధాన్యతల్లో ఒకటని పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. టూరిస్టులకు వైద్య బీమాతో పాటు 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఇ-వీసాలను జారీ చేయబడుతుందన్నారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఏకీకృత ప్లాట్ఫారమ్ను అధికారికంగా ఆయన ప్రారంభించారు. ఏకీకృత ప్లాట్ఫారమ్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు, ఏజెన్సీలకు తక్షణ లైసెన్స్ల జారీ, విశ్వసనీయమైన మ్యాప్తో సహా దాదాపు 50 డిజిటల్ సేవలు, విశ్వసనీయ డేటాను అందించడానికి 10 కంటే ఎక్కువ ప్రభుత్వ ఏజెన్సీలు అనుసంధానించబడి ఉన్నాయని అల్-ఖతీబ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







