ఒమన్ 52వ నేషనల్ డే: ధోఫర్లో ఘనంగా సైనిక కవాతు
- November 19, 2022
సలాలా: ఒమన్ 52వ గ్లోరియస్ నేషనల్ డే సందర్భంగా ధోఫర్ గవర్నరేట్లోని అల్ నాస్ర్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన సైనిక కవాతుకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO), రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్ (RGO), సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ యూనిట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ (ROP), మౌంటెడ్ మిలిటరీ, ఫిరాక్ ఫోర్సెస్ నిర్వహించిన మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







