కువైట్లో భారత రాయబారిగా ఆదర్శ్ స్వైకా
- November 19, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారిగా ఆదర్శ్ స్వైకా నియామకం అయ్యారు. త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2002 బ్యాచ్ IFS అధికారి స్వైకా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కువైట్ రాష్ట్రానికి భారత రాయబారిగా నియమితులైన ఆదర్శ్.. నవంబర్ 17న(గురువారం) భారత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఆర్డర్స్ ని స్వీకరించారు. ఆదర్శ్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని UN విభాగంలో డైరెక్టర్గా కూడా పనిచేశారు. అతను తన కెరీర్లో బీజింగ్, సోఫియా, మాస్కోలోని భారతీయ మిషన్లలో కూడా పనిచేశాడు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







