ఖైబర్లో నీటి మడుగులో మునిగి బాలిక మృతి
- November 19, 2022
మదీనా : మదీనాలోని ఖైబర్ గవర్నరేట్లోని లోయలో వర్షపు నీటి కారణంగా ఏర్పడిన నీటి మడుగులో ఒక బాలిక ప్రమాదవశాత్తు మునిగి చనిపోయింది. ఈ మేరకు మదీనా ప్రాంతంలోని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వర్షాల సమయంలో వాగులు, నీటి మడుగుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించింది. కుటుంబాలు పిల్లలను పర్యవేక్షించాలని, వారి వినోద పర్యటనల సమయంలో నీటి కొలనుల వద్దకు వారిని అనుమతించవద్దని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







