ట్రాఫిక్ కు అంతరాయం.. బస్సు సీజ్, డ్రైవర్ పై కేసు నమోదు
- November 23, 2022
కువైట్: ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు బస్సును కువైట్ భద్రతాధికారులు సీజ్ చేశారు. బస్సు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వీడియోను ప్రజలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో ట్రాఫిక్, ఆపరేషన్స్ విభాగం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న బస్సును అధికారులు గుర్తించి సీజ్ చేశారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రకటించింది. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశామని, బస్సును ట్రాఫిక్ డిటెన్షన్ గ్యారేజీకి తరలించినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









