ట్రాఫిక్ కు అంతరాయం.. బస్సు సీజ్, డ్రైవర్ పై కేసు నమోదు
- November 23, 2022
కువైట్: ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు బస్సును కువైట్ భద్రతాధికారులు సీజ్ చేశారు. బస్సు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వీడియోను ప్రజలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో ట్రాఫిక్, ఆపరేషన్స్ విభాగం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న బస్సును అధికారులు గుర్తించి సీజ్ చేశారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రకటించింది. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశామని, బస్సును ట్రాఫిక్ డిటెన్షన్ గ్యారేజీకి తరలించినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







