వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా యుఎఇ 'క్రియాశీల' పోరాటం ప్రతిజ్ఞ

- April 24, 2016 , by Maagulf
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా యుఎఇ   'క్రియాశీల' పోరాటం ప్రతిజ్ఞ

భూతాపం తగ్గించడం లక్ష్యంగా,  పారిస్ వాతావరణ ఒప్పందంపై సంతకం పెట్టడానికి న్యూ యార్క్ లో  జరిగిన 170 దేశాల పైగా కూటమిలో  యుఎఇ చేరింది. అధిక స్థాయి వేడుకగా జరిగిన ఒక కార్యక్రమంలో    యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పారిస్ ఒప్పందం అమలుకు మొదటి అడుగు   డిసెంబర్ 2015 లో లాంచనంగా వేశారు. వాతావరణ మార్పు మరియు పర్యావరణం మంత్రి, డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జేయౌది ఈ సందర్భంగా  మాట్లాడుతూ "యుఎఇ ప్రపంచానికి సమైక్య సందేశాన్ని పంపడానికి సిద్ధంగా ఉండటం నాకు ఎంతో  గర్వంగా ఉంది మేము పారిస్ ఒప్పందం అమలు చేయడమే కాక  మేము వ్యక్తిగతంగా,  సమిష్టిగా కనుగొనేందుకు. వాతావరణం చర్యలకు అనుగుణంగా  ఉత్తమ విధానాలు చేపట్టినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com