కస్టడీ నుంచి నిందితుడు పరార్: ఇద్దరు పోలీసు అధికారులు 5వేల జరిమానా
- November 26, 2022
యూఏఈ: విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులకు దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఒక్కొక్కరికి 5,000 దిర్హామ్లు చొప్పున జరిమానా విధించింది. వీరి కస్టడీలో ఉన్న సమయంలో నిందితుడు తప్పించుకోవడంతో కోర్టు వీరిపై సీరియస్ అయింది. అప్పీల్ కోర్టు గత నెలలో తన తీర్పును వెలువరించింది. మార్చిలో మిస్డిమీనర్స్ కోర్టు ఇచ్చిన 10,000 దిర్హామ్ల జరిమానాను తగ్గించింది. ఇద్దరు వ్యక్తులపై నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించారని అభియోగాలు మోపారు. కోర్లు ఫైల్స్ ప్రకారం.. ఫిబ్రవరి 3న అల్ రఫా పోలీస్ స్టేషన్ అధికారులు అనుమానితుడిని చికిత్స కోసం రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









