కస్టడీ నుంచి నిందితుడు పరార్: ఇద్దరు పోలీసు అధికారులు 5వేల జరిమానా
- November 26, 2022
యూఏఈ: విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులకు దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఒక్కొక్కరికి 5,000 దిర్హామ్లు చొప్పున జరిమానా విధించింది. వీరి కస్టడీలో ఉన్న సమయంలో నిందితుడు తప్పించుకోవడంతో కోర్టు వీరిపై సీరియస్ అయింది. అప్పీల్ కోర్టు గత నెలలో తన తీర్పును వెలువరించింది. మార్చిలో మిస్డిమీనర్స్ కోర్టు ఇచ్చిన 10,000 దిర్హామ్ల జరిమానాను తగ్గించింది. ఇద్దరు వ్యక్తులపై నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించారని అభియోగాలు మోపారు. కోర్లు ఫైల్స్ ప్రకారం.. ఫిబ్రవరి 3న అల్ రఫా పోలీస్ స్టేషన్ అధికారులు అనుమానితుడిని చికిత్స కోసం రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







