ఆకాశంలో ఒకేసారి బృహస్పతి, శని, శుక్ర, అంగారక గ్రహాలు
- November 29, 2022
కువైట్: ఆకాశంలో ఒకేసారి బృహస్పతి, శని, శుక్ర, అంగారక గ్రహాలను చూసే అరుదైన అవకాశం వచ్చింది. ఈ మేరకు షేక్ అబ్దుల్లా అల్-సలేం కల్చరల్ సెంటర్ వెల్లడించింది. నాలుగు ప్రకాశవంతమైన గ్రహాలు సాధారణ కంటికి కనిపిస్తాయని తెలిపింది.
సూర్యాస్తమయం అయిన వెంటనే అరగంట పాటు శుక్రుడిని కంటితో చూడవచ్చని, శని గ్రహాన్ని 10:18 గంటలకు చూడవచ్చని కేంద్రం జనరల్ సూపర్వైజర్ ఖలీద్ అల్-జమాన్ తెలిపారు. సూర్యాస్తమయం నుంచి తెల్లవారుజామున 1:23 గంటల వరకు ఆకాశంలో బృహస్పతి గ్రహాన్ని, సాయంత్రం 5:35 గంటలకు మార్స్ గ్రహాన్ని చూడవచ్చని వెల్లడించారు.
సౌర వ్యవస్థలో రెండవ అతి చిన్న గ్రహమైన మార్స్.. ఆకాశంలో ప్రకాశ వంతంగా మారుతుందని, వచ్చే నెలలో గరిష్ఠ ప్రకాశవంతంగా వెలుగుతుందన్నారు. మార్స్ లో ఐరన్ ఆక్సైడ్ కారణంగా.. ప్రకాశవంతమైన ఎరుపు నక్షత్రం వలె మార్స్ కనిపిస్తుందన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







