ఒమన్ మిస్సింగ్ మహిళ హమిదా మృతదేహం లభ్యం
- November 29, 2022
మస్కట్: 55 రోజుల క్రితం తప్పిపోయిన ఒమన్ పౌరురాలు హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రీ కథ విషాదాంతంగా ముగిసింది. ఆమె మృతదేహాన్ని సోమవారం కనుగొన్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ప్రక్రియ కొనసాగుతోందని ఆర్ఓపీ తెలిపింది. రాయల్ ఒమన్ పోలీస్ మరణించిన వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేసింది. ఆమె కోసం గాలింపు కార్యకలాపాలలో పాల్గొన్న స్వచ్ఛంద బృందాలు, పౌరులకు అభినంనలు తెలపింది. 57 ఏళ్ల పౌరురాలు హమిదా బింట్ హమ్మూద్ అల్ అమ్రీ, అల్ దఖిలియా గవర్నరేట్లోని ఇజ్కిలోని తన ఇంటి నుంచి అక్టోబర్ 3( సోమవారం) తప్పిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







