డిసెంబర్ 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్-19 విధానాలు
- November 30, 2022
మనామా: డిసెంబరు 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్ 19 విధానాలు అమల్లోకి రానున్నాయి. కింగ్డమ్, సిత్ర మాల్లోని కొవిడ్ సెంటర్ లను మూసివేయనున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ ఫర్ కరోనా వైరస్ (COVID-19) ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్-19 సంబంధిత పరీక్షలు, టీకాల డ్రైవ్ చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో కొనసాగుతుందని తెలిపింది. అన్ని కొవిడ్-19 చికిత్సలు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లోని ‘సెహతి’ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో పనిచేస్తున్న మేక్-షిఫ్ట్ సౌకర్యం మూసివేయబడుతుందని టాస్క్ఫోర్స్ తెలిపింది. వీటితోపు రోజువారీ కరొనా అప్డేట్ నివేదికను వెల్లడించడాన్ని ఆపివేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO