మక్కాలో ఉమ్రా చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్
- December 03, 2022సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇటీవలే తన తాజా చిత్రం 'డుంకీ' చిత్రీకరణను ముగించిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఉమ్రా చేయడానికి పవిత్ర నగరమైన మక్కాకు వచ్చారు. 'డుంకీ' చిత్రం గురించి తన అభిమానులను అప్డేట్ చేయడానికి ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అనుచరులు పవిత్ర నగరమైన మక్కా నుండి కొన్ని గంటల దూరంలో ఉన్నందున ఉమ్రా చేయాలని సూచిస్తూ.. పలువురు అభిమానులు కామెంట్స్ పెట్టారు. షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం 'పఠాన్' విడుదల కోసం సిద్ధంగా ఉన్నది. ఇందులో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంలు నటించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి