ఖతార్ పర్యటనకు బయలుదేరిన యూఏఈ ప్రెసిడెంట్
- December 05, 2022
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు ఖతార్ దేశంలో అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఖతార్ ఎమిర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆహ్వానం మేరకు ఖతార్ పర్యటకు వెళ్లినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. తన పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ పర్యటన దోహదనం చేస్తుందన్నారు. అంతకుముందు, షేక్ మొహమ్మద్ ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభంలో షేక్ తమీమ్ను అభినందించారు. విజయవంతమైన టోర్నమెంట్ను నిర్వహించడంలో ఖతార్కు యూఏఈ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









