కువైట్ లో భారీ మద్యం తయారీ యూనిట్ ధ్వంసం
- December 07, 2022
కువైట్: అతిపెద్ద ఆల్కహాలిక్ పానీయాల తయారీ యూనిట్పై దాడి చేసి ధ్వంసం చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అల్ ముత్లా క్యాంప్లో పనిచేస్తున్న తయారీ యూనిట్ను భారతీయ నిర్వాసితులు స్థానికంగా శుద్ధి చేసిన ఆల్కహాల్ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారని పేర్కొంది. ప్రతిరోజూ 500 మద్యం బాటిళ్లను తయారు చేసే అక్రమ కర్మాగారంలో మద్యం నింపిన 2 వేల డబ్బాలు, బారెళ్లను సీజ్ చేసి ధ్వంసం చేసినట్లు తెలిపింది. పట్టుబడిన మద్యం తయారీలో ఉపయోగించిన వస్తువులతో పాటు పట్టుబడిన వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







