ఫిఫా ప్రపంచ కప్: క్వార్టర్ ఫైనల్స్కు చేరిన తొలి అరబ్ దేశంగా నిలిచిన మొరాకో
- December 07, 2022
దోహా: మంగళవారం జరిగిన పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ను ఓడించి క్వార్టర్ఫైనల్కు చేరుకోవడంతో మొరాకో.. క్వార్టర్ ఫైనల్స్కు చేరిన తొలి అరబ్ దేశంగా నిలిచింది. ప్రపంచ కప్ చరిత్రలో ఇంత దూరం వెళ్లిన నాల్గవ ఆఫ్రికన్ జట్టుగా కూడా అవతరించింది. రెండు గంటల పాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచులో 0-0 డ్రా తర్వాత షూటౌట్లో స్పెయిన్ను 3-0తో మొరాకో ఓడించింది. ఇదే ఊపు క్వార్టర్స్ లోనూ కొనసాగితే అరబ్ ప్రపంచం, ఆఫ్రికా నుండి మొట్టమొదటి సెమీ-ఫైనలిస్ట్లుగా మారే అవకాశం ఉంది. శనివారం దోహాలోని అల్ తుమామా స్టేడియంలో జరిగే క్వార్టర్ఫైనల్లో పోర్చుగల్ తో మొరాకో తన అధృష్టాన్ని పరిక్షించుకోనున్నది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









