ఫిషింగ్ చట్టం ఉల్లంఘం: 22 మంది ప్రవాసులు బహిష్కరణ
- December 09, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లోని మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇరవై ఇద్దరు ప్రవాసులను బహిష్కరించినట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) తెలిపింది. అల్ వుస్తా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ వాటర్ రిసోర్సెస్లోని మత్స్య నియంత్రణ బృందం, రాయల్ ఒమన్ పోలీసు పోలీసుల సహకారంతో చేపట్టిన సంయుక్త తనిఖీల్లో మెరైన్ ఫిషింగ్ లా, లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 22 మంది ప్రవాస కార్మికులను బహిష్కరించినట్లు వెల్లడించింది. మత్స్య నియంత్రణ బృందం, డుక్మ్ పోలీస్ స్టేషన్ సహకారంతో మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 46 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అల్ వుస్తా గవర్నరేట్లో నవంబర్ 20 నుండి 30 వరకు 53 కార్మిక ఉల్లంఘనలను జారీ చేసిందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







