పబ్లిక్ పార్కులలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు.. అడ్డుకట్టకు కంచె, సీసీ కెమెరాలు
- December 17, 2022
బహ్రెయిన్: చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పబ్లిక్ ఉద్యనవాలు దుర్వినియోగం కాకుండా వాటిచుట్టు కంచె వేయాలని, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు అధికారులకు సూచించారు. చీకటి పడిన తర్వాత కొందరు యువకులు పార్కుల్లోకి బలవంతంగా వచ్చి తిష్ట వేస్తున్నారని వారు తెలిపారు. పబ్లిక్ పార్కులలో ఉండాల్సిన ఆహ్లాదకర పరిస్థితులను వారు దెబ్బతీస్తున్నారని నివాసితుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదులు అందిన పార్కుల చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







