పబ్లిక్ పార్కులలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు.. అడ్డుకట్టకు కంచె, సీసీ కెమెరాలు
- December 17, 2022
బహ్రెయిన్: చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పబ్లిక్ ఉద్యనవాలు దుర్వినియోగం కాకుండా వాటిచుట్టు కంచె వేయాలని, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు అధికారులకు సూచించారు. చీకటి పడిన తర్వాత కొందరు యువకులు పార్కుల్లోకి బలవంతంగా వచ్చి తిష్ట వేస్తున్నారని వారు తెలిపారు. పబ్లిక్ పార్కులలో ఉండాల్సిన ఆహ్లాదకర పరిస్థితులను వారు దెబ్బతీస్తున్నారని నివాసితుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదులు అందిన పార్కుల చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







