చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రేరేపిస్తే.. Dh500,000 జరిమానా
- December 17, 2022
యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించేలా ఇతరులను ప్రేరేపించకూడదని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివాసితులను హెచ్చరించింది. చట్టాలను ఉల్లంఘించే నేరాలు 2021 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31లోని ఆర్టికల్ 209 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అలాంటి కేసుల్లో నిందితులకు జైలుశిక్షతోపాటు Dh100,000 -Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







