చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రేరేపిస్తే.. Dh500,000 జరిమానా
- December 17, 2022
యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించేలా ఇతరులను ప్రేరేపించకూడదని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివాసితులను హెచ్చరించింది. చట్టాలను ఉల్లంఘించే నేరాలు 2021 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31లోని ఆర్టికల్ 209 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అలాంటి కేసుల్లో నిందితులకు జైలుశిక్షతోపాటు Dh100,000 -Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







