చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రేరేపిస్తే.. Dh500,000 జరిమానా
- December 17, 2022
యూఏఈ: చట్టాన్ని ఉల్లంఘించేలా ఇతరులను ప్రేరేపించకూడదని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివాసితులను హెచ్చరించింది. చట్టాలను ఉల్లంఘించే నేరాలు 2021 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31లోని ఆర్టికల్ 209 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అలాంటి కేసుల్లో నిందితులకు జైలుశిక్షతోపాటు Dh100,000 -Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







