మెడిసిన్ ఫీ ఎఫెక్ట్:అసుపత్రులలో 60 శాతం తగ్గిన ప్రవాసుల సంఖ్య
- December 22, 2022
కువైట్: కొత్త మెడిసిన్ ఫీ కారణంగా ప్రభుత్వ క్లినిక్లు, ఆసుపత్రులను సందర్శించే ప్రవాసుల సంఖ్య 60 శాతం వరకు తగ్గిందని మెడికల్ రంగ నిపుణులు ఓ నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. ప్రవాసులకు సూచించిన మందులకు రుసుము వసూలు చేయాలనే నిర్ణయం అమలులోకి వచ్చిన రెండు రోజుల్లో కొన్ని క్లినిక్లలో రోజుకు 1,200 మంది రోగులకు సేవలందించే సందర్శకుల సంఖ్య 400 కంటే తక్కువకు పడిపోయింది. దాదాపు 100 మంది వ్యక్తులు వైద్యం కోసం నమోదు చేసుకున్నా మందులు తీసుకోకుండా కేవలం పరీక్షలతో సరిపెట్టుకున్నారు. అయితే డయాబెటిస్ క్లినిక్లలో సందర్శకుల సంఖ్యలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రమాద విభాగాల్లోని సందర్శకుల సంఖ్య కూడా ప్రభావితం కాలేదని సదరు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







