2లక్షల 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ఉత్తర్వులు జారీ...
- April 27, 2016
2లక్షల 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఉత్తరుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ ధర రూ.5.04లక్షలు, పట్టణ ప్రాంతాల్లో యూనిట్ ధర రూ.5.30లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో యూనిట్ ధర రూ.7లక్షలతో నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మౌలిక వసతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.25లక్షలు పట్టణ ప్రాంతాల్లో రూ.75వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







