ఇన్స్టాగ్రామ్ చాట్ ద్వారా మహిళను మోసం చేసిన వ్యక్తికి భారీ జరిమానా
- December 27, 2022
యూఏఈ: అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఒక మహిళను 250,000 దిర్హామ్లు మోసం చేసిన ఒక వ్యక్తికి 300,000 దిర్హామ్లు చెల్లించాలని ఆదేశించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నిందితుడిని కలిశానని ఫిర్యాదుదారురు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అతను అనేక వాణిజ్య వ్యాపారాలతో ఎమిరాటి అని చెప్పుకున్నాడని ఆమె చెప్పింది. 250,000 దిర్హామ్లు ఇచ్చి ఓ బిజినెస్ లో భాగస్వామి కావాలని తమను కోరాడాని, దాంతో డబ్బును అప్పుగా తీసుకుని అతనికి బదిలీ చేసినట్లు బాధితురాలు తన పిటిషన్ లో తెలిపింది. అనరంతం తాను మోసానికి గురయ్యానని, నిందితుడు ఎమిరాటీ కాదని గ్రహించి అతనిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు పేర్కొంది. కేసును విచారించిన కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. ఆమెకు మోసం చేసిన మొత్తాన్ని చెల్లించాలని, దాంతోపాటు జరిగిన నష్టానికి పరిహారంగా Dh50,000 చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







