రెస్టారెంట్లు, కేఫ్లలో టూరిజం మంత్రిత్వ శాఖ తనిఖీలు
- December 28, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో అవసరమైన అనుమతులు పొందకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, కేఫ్లతో సహా తొమ్మిది సంస్థలను హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ తనిఖీ చేసి, నోటీసులు జారీ చేసింది. పర్యాటక చట్టం కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి అవసరమైన అనుమతులు, లైసెన్సులు పొందే వరకు సంస్థలు తమ కార్యాకలాపాలను ఆపివేయాలని నోటీసుల్లో మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







