వైష్ణవ్ పంజా కొత్త సినిమా.! ఇది చాలా స్పెషల్ గురూ.!
- January 03, 2023
పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్యాండమిక్ టైమ్లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో బాక్సాఫీస్కి కాసుల పంట పండించాడు పంజా వైష్ణవ్ తేజ్.
తొలి సినిమా ఆ స్థాయిలో సూపర్ హిట్ అవ్వడంతో, తదుపరి సినిమా కోసం పెద్దగా అంచనాల్లేని కాన్సెప్ట్ ఛూజ్ చేసుకుని ఫర్వాలేదనిపించాడు. అదే ‘కొండ పొలం’.
ముచ్చటగా మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ అంటూ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చాడు. ధియేటర్లలో ఈ సినిమా ఆడకపోయినా, ఓటీటీ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. వైష్ణవ్లో చాలా విషయముందని ప్రూవ్ చేసింది.
ఇక ఇప్పుడు నాలుగో సినిమా కోసం కొత్త డైరెక్టర్ని ఎంగేజ్ చేశాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సారి యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. సైలెంట్గా షూటింగ్ కానిచ్చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడం సినిమాకీ, వైష్ణవ్కీ కూడా కలిసొచ్చే అంశమే.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







