ప్రభుత్వ టీచర్ల ట్యూషన్లపై విద్యాశాఖ సీరియస్
- January 05, 2023
కువైట్: లైసెన్స్ లేకుండా ప్రైవేట్ ట్యూషన్ కోసం ప్రకటనలను ప్రచురించే అనేక మ్యాగజైన్లపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యా మంత్రిత్వ శాఖ సమాచార మంత్రిత్వ శాఖను కోరింది. పబ్లిక్ ఎడ్యుకేషన్, లీగల్ అఫైర్స్ సెక్టార్ల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖకు ఒక లేఖ పంపింది. దీనిలో ప్రభుత్వ విద్యా రంగం దానితో అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయులందరూ ప్రైవేట్ పాఠాలు చెప్పడం ఆపివేయాలని కోరింది. ఇప్పటికే గుర్తించిన వారికి నోటీసులు జారీ చేసినట్లు విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!









