జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్.. సంతాపం తెలిపిన అమీర్
- January 06, 2023
దోహా: జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్ అల్ మజలీ మరణంపై అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన జోర్డాన్ చెందిన కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్కు సంతాప సందేశాన్ని పంపించారు.
అబ్దెల్సలామ్ అల్ మజలీ 1993 నుండి 1995 వరకు జోర్డాన్ ప్రధాన మంత్రిగా, విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మంత్రిగా పనిచేశారు. అతను 1997 నుండి 1998 వరకు రెండవసారి ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







