జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్.. సంతాపం తెలిపిన అమీర్
- January 06, 2023
దోహా: జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్ అల్ మజలీ మరణంపై అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన జోర్డాన్ చెందిన కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్కు సంతాప సందేశాన్ని పంపించారు.
అబ్దెల్సలామ్ అల్ మజలీ 1993 నుండి 1995 వరకు జోర్డాన్ ప్రధాన మంత్రిగా, విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మంత్రిగా పనిచేశారు. అతను 1997 నుండి 1998 వరకు రెండవసారి ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తించారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









