జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్.. సంతాపం తెలిపిన అమీర్
- January 06, 2023
దోహా: జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి అబ్దెల్సలామ్ అల్ మజలీ మరణంపై అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన జోర్డాన్ చెందిన కింగ్ అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్కు సంతాప సందేశాన్ని పంపించారు.
అబ్దెల్సలామ్ అల్ మజలీ 1993 నుండి 1995 వరకు జోర్డాన్ ప్రధాన మంత్రిగా, విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మంత్రిగా పనిచేశారు. అతను 1997 నుండి 1998 వరకు రెండవసారి ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







