జనవరి 12 నుండి ‘ఫెస్టివల్ సిటీ’ ప్రారంభం
- January 07, 2023
మనామా: బహ్రెయిన్లోని అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ వార్షిక ఫెస్టివల్ సిటీ జనవరి 12న ప్రారంభమై ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుందని బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. ఎక్కువ మంది సందర్శకులు, పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో నాల్గవ ఎడిషన్ స్ప్రింగ్ స్కూల్ సెలవులతో సమానంగా రీషెడ్యూల్ చేయబడింది. మూడు వారాలపాటు సాగే ఈ ఫెస్టివల్ ను బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC)లో నిర్వహిస్తున్నారు. ఇది బహ్రెయిన్ మరియు విదేశాల నుండి వచ్చే సందర్శకులతో పాటు పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించగల వేదిక. అలాగే కుటుంబాలు, అన్ని వయస్సుల వారికి వినోదభరితమైన కార్యకలాపాల విస్తృత శ్రేణిని అందిస్తుంది. ఈవెంట్లో అనేక కార్నివాల్ గేమ్లు, అవుట్డోర్ మార్కెట్, లైవ్ ఎంటర్టైన్మెంట్, అవుట్డోర్ సినిమా, స్థానిక, విదేశీ బ్యాండ్లు అందించే సంగీత ప్రదర్శనలు, కుటుంబాల కోసం అవుట్డోర్ సీటింగ్తో కూడిన ఫుడ్ కోర్ట్, విభిన్న మేడ్-ఇన్-బహ్రెయిన్ ఉత్పత్తులను ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







