స్వీట్ వార్నింగ్.! సమంతని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్.!
- January 09, 2023
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత మీడియా ముందుకు రాబోతోంది.మయోసైటిస్ కారణంగా గత కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ కోసం విదేశాల్లో వుండిపోయిన సమంత, ఇటీవలే స్వదేశం తీరిగొచ్చింది.
త్వరలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో సమంత పాల్గొనబోతోందనీ తాజా సమాచారం.
సమంత బయటకి వస్తే, ఆమెను అడగాల్సిన ప్రశ్నలు అనేకం వున్నాయంటూ, మీడియా సంసిధ్దంగా వుంది. కానీ, తన హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ అడిగి ప్రస్తుతం సమంతను ఇబ్బంది పెట్టొద్దని ఆమె సన్నిహితులు, డై హార్ట్ అభిమానులూ కోరుకుంటున్నారట.
కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలన్నది వారి వుద్దేశ్యం. ఫిబ్రవరి 17న ‘శాకుంతలం’ రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







