స్వీట్ వార్నింగ్.! సమంతని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్.!
- January 09, 2023
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత మీడియా ముందుకు రాబోతోంది.మయోసైటిస్ కారణంగా గత కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ కోసం విదేశాల్లో వుండిపోయిన సమంత, ఇటీవలే స్వదేశం తీరిగొచ్చింది.
త్వరలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో సమంత పాల్గొనబోతోందనీ తాజా సమాచారం.
సమంత బయటకి వస్తే, ఆమెను అడగాల్సిన ప్రశ్నలు అనేకం వున్నాయంటూ, మీడియా సంసిధ్దంగా వుంది. కానీ, తన హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ అడిగి ప్రస్తుతం సమంతను ఇబ్బంది పెట్టొద్దని ఆమె సన్నిహితులు, డై హార్ట్ అభిమానులూ కోరుకుంటున్నారట.
కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలన్నది వారి వుద్దేశ్యం. ఫిబ్రవరి 17న ‘శాకుంతలం’ రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









