స్వీట్ వార్నింగ్.! సమంతని ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్.!
- January 09, 2023
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత మీడియా ముందుకు రాబోతోంది.మయోసైటిస్ కారణంగా గత కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ కోసం విదేశాల్లో వుండిపోయిన సమంత, ఇటీవలే స్వదేశం తీరిగొచ్చింది.
త్వరలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో సమంత పాల్గొనబోతోందనీ తాజా సమాచారం.
సమంత బయటకి వస్తే, ఆమెను అడగాల్సిన ప్రశ్నలు అనేకం వున్నాయంటూ, మీడియా సంసిధ్దంగా వుంది. కానీ, తన హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ అడిగి ప్రస్తుతం సమంతను ఇబ్బంది పెట్టొద్దని ఆమె సన్నిహితులు, డై హార్ట్ అభిమానులూ కోరుకుంటున్నారట.
కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలన్నది వారి వుద్దేశ్యం. ఫిబ్రవరి 17న ‘శాకుంతలం’ రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









