బహ్రెయిన్ అధ్యక్షతన ఆసియా పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశం
- January 11, 2023
            బహ్రెయిన్: ఆసియా పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశం బహ్రెయిన్ అధ్యక్షతన ప్రారంభమైంది. బహ్రెయిన్ పార్లమెంటరీ విభాగం అధిపతి, షురా సభ్యుడు అబ్దుల్ అజీజ్ హసన్ అబుల్ ఆసియా పార్లమెంటరీ అసెంబ్లీ (APA)లో ఆర్థిక వ్యవహారాలు, స్థిరమైన అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. టర్కీలోని అంటల్యా నగరంలో జరిగిన సమావేశంలో ముసాయిదా తీర్మానాలపై చర్చించారు. ఆసియా దేశాలు స్వచ్ఛమైన సహజ ఇంధన వనరులను సరైన రీతిలో వినియోగించుకునేలా.. ఇతర ఆసియా దేశాలకు మిగులు ఇంధన వనరులను ఎగుమతి చేసే లక్ష్యంతో ఆసియా ఇంధన మార్కెట్ ఏర్పాటుపై ముసాయిదా తీర్మానాన్ని కమిటీ చర్చించింది. పర్యావరణం, వాతావరణ మార్పు సమస్యలపై ముసాయిదా తీర్మానాన్ని కూడా కమిటీ సమీక్షించింది.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







