దుబాయ్లో టాక్సీ ఛార్జీలు తగ్గింపు
- January 13, 2023
దుబాయ్: యూఏఈలో ఇంధన ధరలు పడిపోవడంతో దుబాయ్లోని అధికారులు టాక్సీ ఛార్జీలను తగ్గించారు. దుబాయ్లో కనీస ఛార్జీ ఇప్పుడు 22 ఫిల్స్ మేరకు తగ్గింది. ధర కిలోమీటరుకు 2.19 నుండి 1.97 కి తగ్గించినట్లు ఆర్టీఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు. సాధారణ ఇంధన ధరలు గత నాలుగు నెలల నుంచి తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు ఛార్జీలను తగ్గించినట్లు ఆయన వివరించారు. తగ్గించిన ధరలు లిమోసిన్లతో సహా అన్ని రకాల టాక్సీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









