‘వీరయ్య’ నుంచి ‘భోళా శంకర్’గా ప్రమోట్ అయిన మెగాస్టార్.!
- January 18, 2023
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్గ్గా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘వీరయ్య’గా మళ్లీ ట్రెండ్ సృష్టించారు మెగాస్టార్.
ఈ ట్రెండ్ని అలా కంటిన్యూ చేసేలా ఆ మేనియా ఇంకా ముగియకుండానే తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్’ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ బ్లాక్ బాస్టర్ ‘వేదాళం’ కి రీమేక్గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్కి చెల్లెలిగా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ఆల్రెడీ 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది.
శరవేగంగా సినిమాని పూర్తి చేసి, సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిరంజీవి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







