ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేస్తే SR5,000 జరిమానా
- January 22, 2023
జెడ్డా : జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) అరైవల్ హాల్స్ ద్వారా ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించే వారిని హెచ్చరించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే SR5,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. యాత్రికులను టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు వెళ్లేందుకు ఉచితంగా రవాణా సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ సేవలను పొందేందుకు యాత్రికులు ఇహ్రామ్ ధరించాలని, పౌరులు తప్పనిసరిగా వారి జాతీయ IDని చూపాలని, నివాసితులు తమ నివాసాన్ని (ఇకామా) చూపించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







