నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది
- April 30, 2016
నార్వే సమీపంలోని పశ్చిమ తీరంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 11 మృతదేహాలను వెలికి తీశారు. మరో రెండు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నార్వేకు చెందిన సంస్థ స్టేట్ అయిల్ కంపెనీ లో అయిల్ ను వెలికి తీసిన కార్మికులను మెయిన్ లాండ్ కు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.మృతుల్లో బ్రిటన్ దేశస్థుడు కూడా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ విదేశీ కార్యాలయం స్పందించింది. మృతుల్లో మరణించిన బ్రిటన్ వాసి కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉంటామని ఆ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అందుకు గాను స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







