యూఏఈలో పెరుగుతున్న పివిడి తీవ్రత
- April 30, 2016
పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పివిడి) కేసులు యూఏఈలో పెరుగుతున్నాయని ఓ అంతర్జాతీయ పరిశోధన వెల్లడించింది. కువైట్, యూఏఈ మరియు ఖతార్లో ఈ మేరకు సర్వే జరిగింది. యూఏఈలో 18 నుంచి ఏళ్ళ పబడిన వ్యక్తులకు 64 హెల్త్ సెంటర్లలో ఈ సర్వే నిర్వహించగా, 13.5 శాతం మందిలో దీన్ని గుర్తించారు. పివిడి కారణంగా ఆర్టెరీస్ మరియు వెయిన్స్లో తక్కువ బ్లడ్ సర్కులేషన్ సమస్యలు తలెత్తుతాయి. ఇది ముందు ముందు సీరియస్ ప్రాబ్లమ్గా మారుతుంది. పూర్ బ్లడ్ ఫ్లో కారణంగా వెరికోస్ వెయిన్స్ అనే సమస్య తలెత్తుతుంది. హెమరేజ్కి సంబంధించి హై రిస్క్ని కూడా పివిడి తీసుకొస్తుంది. సకాలంలో గుర్తించి, వైద్యం అందిస్తే సమస్యను చాలావరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







