యూఏఈలో పెరుగుతున్న పివిడి తీవ్రత
- April 30, 2016
పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పివిడి) కేసులు యూఏఈలో పెరుగుతున్నాయని ఓ అంతర్జాతీయ పరిశోధన వెల్లడించింది. కువైట్, యూఏఈ మరియు ఖతార్లో ఈ మేరకు సర్వే జరిగింది. యూఏఈలో 18 నుంచి ఏళ్ళ పబడిన వ్యక్తులకు 64 హెల్త్ సెంటర్లలో ఈ సర్వే నిర్వహించగా, 13.5 శాతం మందిలో దీన్ని గుర్తించారు. పివిడి కారణంగా ఆర్టెరీస్ మరియు వెయిన్స్లో తక్కువ బ్లడ్ సర్కులేషన్ సమస్యలు తలెత్తుతాయి. ఇది ముందు ముందు సీరియస్ ప్రాబ్లమ్గా మారుతుంది. పూర్ బ్లడ్ ఫ్లో కారణంగా వెరికోస్ వెయిన్స్ అనే సమస్య తలెత్తుతుంది. హెమరేజ్కి సంబంధించి హై రిస్క్ని కూడా పివిడి తీసుకొస్తుంది. సకాలంలో గుర్తించి, వైద్యం అందిస్తే సమస్యను చాలావరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







