హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసు.. ఐదుగురు ప్రవాస టీచర్లపై చర్యలు!
- January 25, 2023కువైట్: హైస్కూల్ పరీక్షా పత్రాల లీక్ కేసులో ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సిద్ధమవుతోంది. ఐదుగురు ప్రవాస ఉపాధ్యాయుల సేవలను రద్దు చేయడంతోపాటు సర్వీస్ ముగింపు గ్రాట్యుటీలను తీసివేయాలని భావిస్తోంది. పరీక్షా పత్రాల లీక్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో వారి ప్రమేయాన్ని నిర్ధారించడంతో విద్యాశాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ అయిదురు ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..