సిరియాలోని అలెప్పో నగర పౌరుల మీద దాడులపై యుఎఇ తీవ్ర ఆందోళన

- May 01, 2016 , by Maagulf
సిరియాలోని అలెప్పో నగర పౌరుల మీద దాడులపై  యుఎఇ తీవ్ర ఆందోళన

 సిరియాలో ముఖ్యంగా అలెప్పో నగరంలోని పౌరుల మీద దాడులు చేయడం పట్ల యుఎఇ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది "అనైతిక '  విధానమని   ప్రభుత్వ ఆసుపత్రులు మరియు అవసరమైన వైద్య సేవలు జరిగే ప్రాంతాలలో సైతం దాడులు చేయడం ఘోరమైన చర్యలని అమానవీయంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నజనాభాని గురి చేయడంతో వారు ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతూ ఎంతో కష్టం అని వర్ణించారు.విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ  ఒక ప్రకటనలో పేర్కొంటూమ "పౌర జనాభాకు వ్యతిరేకంగా అసమంజసమైన రాజకీయ ప్రక్రియ తీవ్రతరం కావడంతో  సిరియన్ ప్రజలు  హింస తగ్గింపుతో బాధపడ్డారు" యుఎఇ హృదయపూర్వకమైన మరియు నిజాయితీగా, సిరియా తరుపున  పోరాడుతున్న  అన్ని పార్టీలు ముఖ్యంగా సిరియన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది "రాజకీయ ప్రక్రియలో విజయం కోసం పని మరియు పౌరులపై హింసాకాండకు దిగారు ఇది ముఖ్యంగా తీర్మానం 2254 అమలుకు మరియు నిరంతర పోరాటం ఫలితంగా మరియు విషయాలను పరిష్కరించడానికి సంకల్పంగా తీవ్ర దాడులకు గురి చేస్తున్నారు దీంతో వందలాదిమంది  సిరియన్ పౌరులు మృతి చెందుతున్నారు   సిరియా  దాని రక్షణ బాధ్యతలను సైనికంగా తన భుజంపై వేసుకోవాలని  ఐక్య రాజ్య సమితిని భద్రత మండలిలో  కోరారు యుఎఇ కూడా కాల్పుల విరమణ కట్టుబడి ఉంటుందని  మరియు ముట్టడికి ప్రాంతాలకు మానవతా సాయాన్ని కల్పిస్తామని  సిరియన్ ప్రభుత్వం విజ్ఞప్తి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చారు.అంతర్జాతీయ పరంగా ద్వారా సిరియాలో సంక్షోభానికి రాజకీయ పరిష్కారంపై  పూర్తి విశ్వాసం పునరుద్ఘాటించారు 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com