మలబద్ధకం బాధిస్తోందా.?
- February 01, 2023మలబద్ధకం సమస్య చాలా తీవ్రతరమైన సమస్య. ఉదయాన్నే మల విసర్జన సరిగ్గా కాకుంటే, రోజంతా చికాకుగానే వుంటుంది. అనేక రకాల ఫ్రస్టేషను.. ఒత్తిడి గట్రా ఈ మలబద్ధకం సమస్య వల్లే తలెత్తుతుంటాయ్.
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండే పండ్లనూ, పండ్ల రసాలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి.
బొప్పాయి, అరటి, పుచ్చకాయ, సపోటా వంటి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది.
అలాగే ఆకుకూరలు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. చక్కెర సంబంధిత పదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. చిక్కుడు జాతి కాయగూరల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. ఇది మలబధ్దకం సమస్యను నియంత్రించేందుకు తోడ్పడుతుంది. రోజూ తగినన్ని నీళ్లు తీసుకోవాలి. రోజులో నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకూ నీటిని తీసుకోవాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ