తేనెలో డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలో తెలుసా.?
- February 02, 2023డ్రై ప్రూట్స్ ఆరోగ్యానికి ఎప్పుడూ మేలే. అయితే, కాస్త ఎక్కువ రేటుతో కూడుకున్నవి కదా. అయినా ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా, మేలు మాత్రం ఎక్కువగానే కలుగుతుంది.
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో డ్రై ప్రూట్స్ తీసుకోవడం తప్పని సరి అంటున్నారు వైద్య నిపుణులు.
ఇక తేనెతో కలిపి డ్రై ప్రూట్స్ని తీసుకోవడం మరింత మేలు కలిగిస్తుందని చెబుతున్నారు. తేనెలో డ్రై ప్రూట్స్ నానబెట్టి తినడం వల్ల దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చట. బాదం కానీ, జీడి పప్పు కానీ, పిస్తా, కిస్మిస్.. ఇలా ఏదైనా అన్ని రకాలు కాకపోయినా, ఏదో ఒక రకం రోజూ కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా వుంటుందట.
తేనెలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
అలాగే ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) బాగా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్త సక్రమంగా వుంటుంది.
డ్రై ఫ్రూట్స్ని ఐదారు గంటలు నీటిలో నానబెట్టి తీసి, తర్వాత తర్వాత రెండు గంటలు తేనెలో నానబెట్టి తినాలి.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?